హైదరాబాద్ అభివృద్ధి ఆకాంక్షించే వారు బీజేపీకి ఓటు వేయాలి : బండి సంజయ్

X
By - Nagesh Swarna |29 Nov 2020 10:50 AM IST
హైదరాబాద్ అభివృద్ధి ఆకాంక్షించే వారు బీజేపీకి ఓటు వేయాలని రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. చిరాన్ పోర్టు క్లబ్ లో డాక్టర్లతో సమావేశమైన ఆయన.. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.. ప్రజల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందన్నారు.. ఈ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ అవినీతిని బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ భాషే అయనకు అప్పచెప్పుతున్నాను అన్నారు బండి సంజయ్.. ఈ మాటలు నేర్పిన గురువు ఆయనే అంటూ సెటైర్ వేశారు. అయితే తాను ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి సంస్కారవంతమైన భాష మాట్లాడుతానని.. సీఎం కేసీఆర్ లా తిట్లు తిట్టడం రాదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com