Bandi Sanjay : అందుకే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదు : బండి సంజయ్
By - Sai Gnan |8 Oct 2022 12:30 PM GMT
Bandi Sanjay : తాంత్రికుల సూచనతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారంటూ బండి సంజయ్ ఆరోపించారు
Bandi Sanjay : తాంత్రికుల సూచనతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారంటూ బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్కు.. జెండా లేదు, ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడంలేదన్నారు. ఎన్ని క్షుద్రపూజలు చేసినా.. మునుగోడులో టీఆర్ఎస్ గెలవదన్నారు బండి సంజయ్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com