సూర్యాపేటకు మళ్లీ వస్తా.. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చూస్తా: బండి సంజయ్

X
By - TV5 Digital Team |12 Feb 2021 5:45 PM IST
Bandi sanjay : కబ్జాలను ప్రశ్నించిన గిరిజన యువతపై దాడి చేశారని 40 మంది గిరిజనులపై కేసులు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
Bandi sanjay : కబ్జాలను ప్రశ్నించిన గిరిజన యువతపై దాడి చేశారని 40 మంది గిరిజనులపై కేసులు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సూర్యాపేటలో గిరిజన యువతపై ఎందుకు లాఠీఛార్జ్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఐజీ ప్రభాకర్ రావు తమ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సూర్యాపేటకు మళ్లీ వస్తాను.. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చూస్తానంటూ బండి సంజయ్ హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com