హైదరాబాద్లో బోటు నీట మునక.. బోటులో పలువురు చిన్నారులు

X
By - Nagesh Swarna |15 Oct 2020 7:11 PM IST
హైదరాబాద్లో భారీవర్షం తగ్గి.. 40 గంటలు గడుస్తున్నా.. వరద ముంపు మాత్రం వీడలేదు. ఇంకా వందలాది కాలనీలు మురుగు నీటిలోనే ఉన్నాయి. ఫలక్నుమా ఏరియాలో సహాయక చర్యలు నిర్వహిస్తుండగా ఓ బోటు తిరగబడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్న బోటులో పరిమితికి మించి జనం ఎక్కడంతో అది ఒక్కసారిగా తిరగబడింది. అందులో పలువురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com