Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు...!
By - TV5 Digital Team |20 Feb 2022 8:00 AM GMT
Rajasingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మంగళ్హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Rajasingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మంగళ్హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి.. దీనిపై సంజాయిషీ ఇవ్వాలంటూ ఇటీవలే రాజాసింగ్కు ఇటీవలే నోటీసులు ఇచ్చింది.. అయితే, ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com