నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు

X
By - prasanna |26 March 2021 3:42 PM IST
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి..
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. నిరుద్యోగ భృతి తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలవుతున్న తీరును పరిశీలిస్తున్నామన్నారు. నిరుద్యోగులను గుర్తించే ప్రక్రియపై చర్యలు తీసుకుంటామని తెలిపిన సీఎం కేసీఆర్.. కరోనా కొలిక్కి వచ్చాక నిరుద్యోగ భృతి తప్పక ఇస్తామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com