KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!

X
KCR (tv5news.in)
By - TV5 Digital Team |12 April 2022 6:57 PM IST
KCR : వరి దాన్యం కొనుగోళ్ళు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
KCR : వరి దాన్యం కొనుగోళ్ళు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. క్వింటాల్ కి రూ. 1960 చొప్పున ఇచ్చి ప్రభుత్వమే కొంటుందని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోళ్ళు ఏర్పాటు చేసి, మూడు,నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com