REVANTH: తమాషాలు చేస్తే.. తాట తీస్తా

REVANTH: తమాషాలు చేస్తే.. తాట తీస్తా
X
ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్.. కాలేజీలు మూసేస్తామన్న ప్రకటనపై ఫైర్.. విద్య వ్యాపారం చేస్తామంటే కుదరదు

ఫీజు రీ­యిం­బ­ర్స్‎­మెం­ట్ బకా­యి­లు చె­ల్లిం­చా­ల­ని డి­మాం­డ్ చే­స్తూ ప్రై­వే­ట్ కా­లే­జీ యజ­మా­న్యా­లు కా­లే­జీల బం­ద్‎­కు పి­లు­పు­ని­వ్వ­డం­పై సీఎం రే­వం­త్ రె­డ్డి తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. వి­ద్యా­ర్థుల జీ­వి­తా­ల­తో ఆట­లా­డి­తే ఉపే­క్షిం­చ­మ­ని.. తమా­షా­లు చే­స్తే తాట తీ­స్తా­మ­ని హె­చ్చ­రిం­చా­రు. కా­లే­జీ­లు మూ­సి­వే­స్తా­మం­టే ఊరు­కు­నే­ది లే­ద­ని.. వి­ద్య­ను వ్యా­పా­రం చే­స్తా­మం­టే కు­ద­ర­ద­ని స్ప­ష్టం చే­శా­రు. గత ప్ర­భు­త్వం బకా­యి పె­ట్టిన డబ్బు మమ్మ­ల్ని ఉన్న పళం­గా ఇవ్వ­మం­టే ఎలా ఇస్తా­మ­ని ప్ర­శ్నిం­చా­రు. ‘‘మా హయాం­లో­ని బకా­యి­లు ముం­దు చె­ల్లి­స్తాం. వి­ద్యా­ర్థుల జీ­వి­తా­ల­తో ఆటలు ఆడొ­ద్దు. బకా­యి­లు ఇవాళ కా­క­పో­తే రేపు వసూ­ల­వు­తా­యి. కా­లే­జీ­లు బం­ద్‌ పె­డి­తే వి­ద్యా­ర్థు­లు కో­ల్పో­యిన సమయం తి­రి­గి వస్తుం­దా? రా­ష్ట్ర ప్ర­భు­త్వం వద్ద ని­ధు­ల­కు ఇబ్బం­ది లేదు. అన్ని వర్గా­ల­ను సమ­న్వ­యం చే­సు­కుం­టూ వె­ళ్లా­లి. రా­ష్ట్రా­ని­కి నె­ల­కు రూ.18వేల కో­ట్ల ఆదా­యం వస్తోం­ది. జీ­తా­లు, వడ్డీ­లు, ఇతర ఖర్చు­లు పోనూ మి­గి­లే­ది రూ.5వేల కో­ట్లే. ఈ ఆదా­యం­తో రా­ష్ట్రా­న్ని ఎలా నడ­పా­లో చె­ప్పం­డి. ప్ర­భు­త్వా­న్ని బ్లా­క్‌ మె­యి­ల్‌ చే­స్తు­న్నా­రా?

కా­లే­జీ­ల­ను బం­ద్‌ చే­యిం­చి­న­వా­రి­తో చర్చిం­చే­దే­ముం­ది? ఏ కా­లే­జీ ఎంత డొ­నే­ష­న్‌ వసూ­లు చే­స్తుం­దో నాకు తె­లు­సు.” అని రే­వం­త్ తె­లి­పా­రు. వి­డ­తల వా­రీ­గా ఫీజు రీ­యిం­బ­ర్స్‎­మెం­ట్ ని­ధు­లు వి­డు­దల చే­స్తా­మ­ని తె­లి­పా­రు. రూ.3 వేల కో­ట్ల బకా­యి­లు ఉంటే.. రూ.6 వేల కో­ట్లు ఇవ్వ­మం­టు­న్నా­ర­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. పి­ల్లల భవి­ష్య­త్ తో ప్రై­వే­ట్ కా­లే­జీ­లు ఆట­లా­డొ­ద్ద­ని హె­చ్చ­రిం­చా­రు. వి­ద్యా­ర్థుల పట్ల ఓవ­రా­క్ష­న్ చే­స్తే సహిం­చే­ద­ని వా­ర్నిం­గ్ ఇచ్చా­రు. వి­ద్యా­ర్థు­ల­ను ఇబ్బం­ది పె­డ్తే.. ఏం చే­యా­లో మాకు కూడా తె­లు­స­న్నా­రు. కా­లే­జీ­ల్లో వి­ద్యా ప్ర­మా­ణా­లు పరి­శీ­లిం­చేం­దు­కు అధి­కా­రు­లు వె­ళ్తే తప్పా అని ని­ల­దీ­శా­రు. ప్రై­వే­ట్ కా­లే­జీ యా­జ­మా­న్యా­లు అడి­గి­న­వి ఇవ్వ­నం­దు­కు ప్ర­భు­త్వా­న్ని బ్లా­క్ మె­యి­ల్ చే­స్తు­న్నా­ర­ని మం­డి­ప­డ్డా­రు. స్కూ­ళ్లు, కా­లే­జీ­లు బంద్ పె­ట్టి ని­ర­సన చే­స్తే సహిం­చే­ద­ని వా­ర్నిం­గ్ ఇచ్చా­రు. వి­ద్య అంటే వ్యా­పా­రం కా­ద­ని.. వి­ద్య అంటే సేవ అని అన్నా­రు. కానీ ఒక్కో కా­లే­జీ వి­చ్ఛ­ల­వి­డి­గా ఫీ­జు­లు పెం­చు­కు­ని వచ్చా­య­ని.. ఆ కా­లే­జీల ఫీ­జు­లు లి­స్ట్ చూ­స్తే నేనే షాక్ అయ్యా­న­ని అన్నా­రు.

బంద్‌ విరమించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు

తె­లం­గా­ణ­లో ప్రై­వే­టు కా­లే­జీల యా­జ­మా­న్యా­ల­తో ప్ర­భు­త్వం జరి­పిన చర్చ­లు సఫ­ల­మ­య్యా­యి. ఫీజు రీ­యిం­బ­ర్స్‌­మెం­ట్‌ బకా­యి­ల­పై ఉప­ము­ఖ్య­మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క­తో చర్చల అనం­త­రం బం­ద్‌ వి­ర­మి­స్తు­న్న­ట్టు ఉన్నత వి­ద్యా­సం­స్థల సమా­ఖ్య ప్ర­క­టిం­చిం­ది. ప్రై­వే­టు కా­లే­జీ­ల­కు ఫీజు బకా­యి­లు చె­ల్లిం­పు­న­కు ప్ర­భు­త్వం అం­గీ­కా­రం తె­లి­పిం­ది. తక్ష­ణ­మే రూ.600 కో­ట్లు వి­డు­ద­ల­కు డి­ప్యూ­టీ సీఎం హామీ ఇచ్చా­రు. మరో రూ.300 కో­ట్లు త్వ­ర­లో చె­ల్లిం­చేం­దు­కు హామీ ఇచ్చా­రు. నేటి నుం­చి తె­లం­గా­ణ­లో యథా­వి­ధి­గా వి­ద్యా­సం­స్థ­లు తె­రు­చు­కో­ను­న్నా­యి. ఇది­లా ఉంటే.. ఉమ్మ­డి రా­ష్ట్రం­లో వై­ఎ­స్సా­ర్ హయాం­లో రీ­యిం­బ­ర్స్‌­మెం­ట్ స్కీ­మ్ ప్రా­రం­భ­మైం­ది. ఆ తరు­వాత సీ­ఎం­గా పని­చే­సిన రో­శ­య్య, కి­ర­ణ్ కు­మా­ర్ రె­డ్డి ఇద్ద­రూ ఈ స్కీ­మ్‌­ను కొ­న­సా­గిం­చా­రు. గతం­లో­నూ రా­ష్ట్ర ప్ర­భు­త్వం రూ.600 కో­ట్లు ఫీజు బకా­యి­లు చె­ల్లిం­చిం­ది. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ఇం­జి­నీ­రిం­గ్, ఫా­ర్మ­సీ తది­తర వృ­త్తి వి­ద్యా కళా­శా­ల­ల­తో పాటు డి­గ్రీ, పీజీ కళా­శా­ల­ల­ను 3 నుం­చి బం­ద్‌ కా­ర­ణం­గా మూ­త­బ­డ్డా­యి.

Tags

Next Story