Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను శనివారం ఢిల్లీలో ఉదయం 11గంటల నుంచి 9 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ అధికారుల బృందం. ఈ నెల మళ్లీ 16న హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ ముగియడంతో తుగ్లక్‌ రోడ్‌లోని నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.

Next Story