Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
By - Subba Reddy |11 March 2023 3:00 PM GMT
ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం ఢిల్లీలో ఉదయం 11గంటల నుంచి 9 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ అధికారుల బృందం. ఈ నెల మళ్లీ 16న హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ ముగియడంతో తుగ్లక్ రోడ్లోని నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు రానున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com