అసిఫాబాద్ జిల్లాలో నాలుగో రోజు డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన

X
By - kasi |5 Sept 2020 8:40 AM IST
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది..
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నుంచి పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండు నెలల క్రితం టోక్కిగూడలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా మావోయిస్టు భాస్కర్ రావు రాసిన డైరీ లభ్యమైంది. రెండు నెలలుగా మళ్లీ అలజడి కనిపించలేదు. అయితే డీజీపీ పర్యటనపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు తిర్యాణి పీఎస్ను డీజీపీ సందర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com