Disha Encounter: హైకోర్టుకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నివేదిక.. సుప్రీం ఆదేశాలతో..

Disha Encounter: హైకోర్టుకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నివేదిక.. సుప్రీం ఆదేశాలతో..
Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నివేదికను సిర్పూర్కర్‌ కమిషన్‌ తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది.

Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నివేదికను సిర్పూర్కర్‌ కమిషన్‌ తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది. దిశ కేసు నిందితులది ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అని కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అభిప్రాయాలను హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ నివేదిక హైకోర్టుకు చేరింది. దిశ కేసులో అమికస్ క్యూరీగా దేశాయ్‌ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది.

Tags

Read MoreRead Less
Next Story