Errabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి ఎర్రబెల్లి..

X
By - Divya Reddy |13 Aug 2022 9:15 PM IST
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్టెప్పులేశారు.
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్టెప్పులేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తీజ్ పండుగ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి బంజారాలతో కలసి నృత్యం చేశారు. బతుకమ్మను ఎత్తుకొని ర్యాలీగా వచ్చి ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయంలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, తాండలను పంచాయతీలుగా తీర్చి దిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు మంత్రి ఎర్రబెల్లి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com