Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం.. రైతు ఆత్మహత్య

X
By - Prasanna |4 Jan 2023 3:38 PM IST
Kamareddy: కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది.
Kamareddy: కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకున్నాడు. పంట భూమిని ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడంతో మనస్తాపం చెందాడని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు అంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. మృతదేహంతో మున్సిపల్ ఆఫీస్కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com