ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి సతీసమేతంగా కలిసి వచ్చిన ఆయన‌ 8వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story