ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

X
గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్లోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా కలిసి వచ్చిన ఆయన 8వ నెంబర్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
