గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్.. బోణీ కొట్టిన కాంగ్రెస్

X
By - Nagesh Swarna |4 Dec 2020 1:19 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఏఎస్రావు నగర్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. ఆది నుంచి లీడింగ్లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాధించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com