సీనియర్ అడ్వొకేట్ గా నియమితులైన హేమేంద్రనాథ్ రెడ్డి, జంధ్యాల రవి శంకర్..!

X
By - TV5 Digital Team |17 April 2021 11:52 PM IST
తెలంగాణ హైకోర్టు హేమేంద్రనాథ్ రెడ్డి, జంధ్యాల రవి శంకర్ లను సీనియర్ అడ్వొకేట్ లుగా నియమించింది.
తెలంగాణ హైకోర్టు హేమేంద్రనాథ్ రెడ్డి, జంధ్యాల రవి శంకర్ లను సీనియర్ అడ్వొకేట్ లుగా నియమించింది. ఈ నెల 15న జరిగిన హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తుల సమావేశంలో మొత్తం 27 మంది అడ్వొకేట్ లను సీనియర్ న్యాయవాదులుగా డిజిగ్నేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com