ED JC Prabhakar Reddy : ఈడీ ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి..

ED JC Prabhakar Reddy : ఈడీ ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి..
ED JC Prabhakar Reddy : ఈడీ ఆఫీస్‌ ఎదుట హాజరయ్యారు తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి

ED JC Prabhakar Reddy : ఈడీ ఆఫీస్‌ ఎదుట హాజరయ్యారు తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో... ఆయనతో పాటు ఆయన కుమారుడు అశ్విత్‌రెడ్డి హాజరయ్యారు. గతంలో జేసీ కంపెనీ BS-3 వాహనాలను BS-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ అభియోగాలు చేసింది. ఈ మేరకు జేసీ కంపెనీలపై గతంలోనే ఈడీ... కేసులు నమోదు చేసింది. ఈడీ నోటీసులతో ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. విచారణ అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్‌ రెడ్డి వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story