KTR : రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది : కేటీఆర్

KTR : రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది : కేటీఆర్
KTR : విద్యుత్, వ్యవసాయ రంగాలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు

KTR : విద్యుత్, వ్యవసాయ రంగాలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ చర్చలు చేయకుండా కనీసం రైతులతో సంప్రదించకుండా విద్యుత్ సంస్కరణలను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. ఓ పక్క ధాన్యం కొనుగోలు చేయకుండా.. మరో పక్క విద్యుత్ సంస్కరణలను తీసుకువస్తూ రైతులను నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story