KTR: కాంగ్రెస్ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు: కేటీఆర్

X
By - Divya Reddy |16 July 2022 2:00 PM IST
KTR: తెలంగాణ ప్రభుత్వానికి ఏ భాష పట్ల విద్వేషం లేదన్నారు కేటీఆర్.
KTR: తెలంగాణ ప్రభుత్వానికి ఏ భాష పట్ల విద్వేషం లేదన్నారు కేటీఆర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహదూర్పల్లిలో వొకేషనల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. మన ఊరు-మన బడిపై కాంగ్రెస్వి పచ్చి అబద్ధాలన్నారు. ఉత్తమ్, మధుయాష్కిలవి మిడిమిడి జ్ఞానమంటూ విమర్శించారు. గురుకుల పాఠశాలల నుంచి అద్భుతమైన విద్యార్థులు వస్తున్నారని చెప్పారు. 67 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com