KTR: కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర ప్యాకేజీ అంతా బోగస్సే: కేటీఆర్

X
By - Divya Reddy |10 March 2022 5:30 PM IST
KTR: కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర ప్యాకేజీ అంతా బోగస్సేనన్నారు మంత్రి కేటీఆర్.
KTR: కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర ప్యాకేజీ అంతా బోగస్సేనన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ఆయన.. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే జుమ్లా.. లేకపోతే హమ్లా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల ఎవరూ లబ్ది పొందలేదన్నారు. ఇక సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com