Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో ఛార్జ్‌షీట్‌

Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో ఛార్జ్‌షీట్‌


ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఛార్జ్‌షీట్‌లో దర్యాప్తునకు సంబంధించిన కీలక అంశాలతోపాటు పురోగతిపై వివరాలు పేర్కొంది.. ఛార్జ్‌షీట్‌లో మాగుంట రాఘవ, గౌరవ్‌ మల్హోత్రా, రాజేష్‌ జోషి.. వారికి సంబంధించిన కంపెనీలపై అభియోగాలు నమోదు చేసింది.. ఇప్పటికే గౌతమ్‌ మల్హోత్రా, రాజేష్‌ జోషి, మాగుంట రాఘవను అరెస్ట్‌ చేయగా.. గతంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో పాటు మొదటి అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది ఈడీ.

Tags

Read MoreRead Less
Next Story