కరోనా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి ఈటల
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు కేంద్రం తన చేతిలో పెట్టుకుందన్నారు.
BY vamshikrishna29 April 2021 11:00 AM GMT

X
vamshikrishna29 April 2021 11:00 AM GMT
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు కేంద్రం తన చేతిలో పెట్టుకుందన్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెమ్డెసివిర్ మందుల విషయంలో కేంద్రం దగ్గర సరైన ప్రణాళిక లేదని.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న సమయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు మంత్రి ఈటల.
Next Story
RELATED STORIES
Vismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష...
24 May 2022 1:15 PM GMTTamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
24 May 2022 12:40 PM GMTKarnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9...
24 May 2022 8:50 AM GMTSrilanka Crisis: శ్రీలంక సంక్షోభం.. రికార్డు స్థాయిలో పెట్రో, డీజిల్...
24 May 2022 7:47 AM GMTPetrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించిన...
23 May 2022 2:15 PM GMTMadhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్
23 May 2022 12:00 PM GMT