కరోనా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి ఈటల
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు కేంద్రం తన చేతిలో పెట్టుకుందన్నారు.
BY vamshikrishna29 April 2021 11:00 AM GMT

X
vamshikrishna29 April 2021 11:00 AM GMT
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు కేంద్రం తన చేతిలో పెట్టుకుందన్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెమ్డెసివిర్ మందుల విషయంలో కేంద్రం దగ్గర సరైన ప్రణాళిక లేదని.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న సమయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు మంత్రి ఈటల.
Next Story
RELATED STORIES
Sangareddy: ఆటోపై యువకుడి స్టంట్లు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
29 Jun 2022 1:12 PM GMTT-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2...
28 Jun 2022 1:50 PM GMTLB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
28 Jun 2022 1:10 PM GMTNizamabad: జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ.. ఆ అయిదుగురి కోసం...
28 Jun 2022 11:45 AM GMTSiddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి...
28 Jun 2022 10:45 AM GMTKCR: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల...
28 Jun 2022 9:15 AM GMT