Harish Rao: బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఫైర్..

Harish Rao: బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఫైర్..
Harish Rao: బీజేపీపై మరోసారి ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణలో వరి ధాన్యం కొనమంటే కొనని కేంద్ర ప్రభుత్వం..

Harish Rao : బీజేపీపై మరోసారి ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణలో వరి ధాన్యం కొనమంటే కొనని కేంద్ర ప్రభుత్వం.. ఎమ్మెల్యేలను మాత్రం ఎన్ని వందల కోట్లు పెట్టైనా సరే కొనడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు.


ఒక్కో ఎమ్మెల్యేను కొనడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎన్ని కోట్లు అయిన ఖర్చు పెడుతుంది గాని.. రైతులు పండించిన ధాన్యం మాత్రం కొననంటోందని, ఇదీ బీజేపీ తీరు అని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story