జీడిమెట్లలో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

X
By - kasi |7 Nov 2020 12:23 PM IST
హైదరాబాద్ జీడిమెట్లలో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్లాంట్ను పరిశీలించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ రీసైక్లింగ్ ప్లాంట్ను నిర్మించారు. దక్షిణాదిలోనే పెద్దదికాగా.. దేశంలోనే రెండో అతిపెద్ద ప్లాంట్ ఇదే. రోజుకు 5 వందల టన్నుల శిథిల వ్యర్థాల ఈ ప్లాంట్లో రీసైక్లింగ్ చేయనున్నారు. ఇది అందుబాటులోకి రావడంతో హైదరాబాద్లో నిర్మాణ వ్యర్థాల సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది. త్వరలో ఫతుల్లాగూడ, కొత్వాల్గూడ, జవహర్నగర్లో ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. నిర్మాణ వ్యర్థాలతో ఇటుకలు, ఫుట్పాత్ టైల్స్ తయారీ చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com