బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!
By - TV5 Digital Team |28 Dec 2020 3:44 PM GMT
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇంతకంటే మంచి పథకాలు ఆ రాష్ట్రాల్లో ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com