బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!

బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇంతకంటే మంచి పథకాలు ఆ రాష్ట్రాల్లో ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story