షర్మిల ఎవరూ వదిలిన బాణం కాదు... చిరంజీవి, పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఏమైంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

X
By - TV5 Digital Team |13 Feb 2021 3:48 PM IST
వైఎస్ షర్మిల ఎవరూ వదిలిన బాణం కాదని... ఏపీలో ఏమీ చేయలేక ఇక్కడికి వచ్చారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
వైఎస్ షర్మిల ఎవరూ వదిలిన బాణం కాదని... ఏపీలో ఏమీ చేయలేక ఇక్కడికి వచ్చారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. చిరంజీవి - పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెడితే ఏమైందో అందరూ చూశారని మంత్రి అన్నారు. కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని.. ఎవ్వరు వచ్చినా టీఆర్ఎస్కు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com