Telangana : గవర్నర్ తమిళిసై పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

X
By - TV5 Digital Team |20 April 2022 1:30 PM IST
Telangana : గవర్నర్ తమిళిసై పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదన్నారు.
Telangana : గవర్నర్ తమిళిసై పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి తో కలిసి పనిచేయడం ఇష్టం లేదనడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయాలు చేయడం మానేయలన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని..ప్రజాస్వామ్యం లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తమవన్నారు. అలాంటి ప్రభుత్వంపై గవర్నర్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com