కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే అర్హత లేదు: ఎమ్మెల్యే దానం

X
By - Subba Reddy |29 May 2023 6:25 PM IST
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు హక్కు అడిగే అర్హత లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు హక్కు అడిగే అర్హత లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు .హైదరాబాద్ బంజారాభవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు .బ్లాక్ మొయిలర్ రేవంత్ రెడ్డి, అపద్దాల బండి సంజయ్కు ప్రజలు బుద్దిచెబుతారని దాసోజు శ్రావణ్ అన్నారు . దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని.. దమ్ముంటే ,కాంగ్రెస్ ,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పథకాలు అమలు చేయాలని దానం డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com