Palvai Sravanthi Reddy : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఖరారు..

Palvai Sravanthi Reddy : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఖరారు..
Palvai Sravanthi Reddy : మునుగోడు కాంగ్రెస్ టికెట్‌ కోసం పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్​నేత పోటీపడ్డారు

Palvai Sravanthi Reddy : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించారు. ఈమేరకు అధికారిక ప్రకటిన విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మునుగోడు కాంగ్రెస్ టికెట్‌ కోసం పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్​నేత పోటీపడ్డారు.

క్షేత్రస్థాయిలో ఈ నలుగురి బలాబలాలపై కాంగ్రెస్​రాజకీయ వ్యూహకర్త సునీల్​కనుగోలు బృందం సర్వే చేసింది. ఆ నివేదికలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్​ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిల అభిప్రాయాలు తీసుకుని పాల్వాయి స్రవంతి పేరును ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

Tags

Read MoreRead Less
Next Story