Narendra Modi: మే 26న హైదరాబాద్కు మోదీ.. ఆ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా..
Narendra Modi: ఈ నెల 26న హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి రానున్నారు ప్రధాని మోదీ.
BY Divya Reddy23 May 2022 1:00 PM GMT

X
Divya Reddy23 May 2022 1:00 PM GMT
Narendra Modi: ఈ నెల 26న హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి రానున్నారు ప్రధాని మోదీ. ఐఎస్బీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. తొలిసారి ఐఎస్బీ మొహాలితో కలిసి ఐఎస్బీ హైదరాబాద్ సంయుక్త గ్రాడ్యూయేషన్ సెరిమనీ ఏర్పాటు చేసింది. 2022 పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంని 900 మంది విద్యార్ధులు కంప్లీట్ చేశారు.ఇందులో గోల్డ్ మెడల్ సాధించిన 8 మందికి సర్టిఫికెట్లను అందించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందించామన్నారు ఐఎస్బీ డీన్. అయితే బిజీ షెడ్యూల్ వల్ల సీఎం కేసీఆర్ రాలేకపోతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ స్థానంలో.. సీనియర్ మంత్రి హాజరవుతారని తెలిపారు
Next Story
RELATED STORIES
Karimnagar: జాతీయ జెండాను నోట కర్చుకొని విహరించిన పక్షి.. వీడియో...
14 Aug 2022 11:50 AM GMTRakshabandhan: 'చెల్లెలు కావలెను'.. డేటింగ్ యాప్లో యువకుడి...
10 Aug 2022 5:25 AM GMTKerala: స్కూలుకు సెలవులు వద్దు.. ఏకంగా కలెక్టర్కు లేఖ రాసిన...
10 Aug 2022 2:37 AM GMTJharkhand: 12 ఏళ్లకే రిపోర్టర్గా మారిన బాలుడు.. స్కూల్ సమస్యలపై...
8 Aug 2022 2:05 AM GMTHelicopter Bhel Puri: మార్కెట్లోకి కొత్త డిష్.. హెలికాప్టర్ భేల్ పూరీ...
8 Aug 2022 1:30 AM GMTVIDEO: నా కొడుక్కి నేనే మ్యాథ్స్ చెప్పా.. అయినా 100కి 6 మార్కులే :...
6 Aug 2022 12:30 PM GMT