బంజారాహిల్స్ కిడ్నాప్ కేసులో వేగంగా మారుతున్న పరిణామాలు

X
By - Nagesh Swarna |9 Oct 2020 3:53 PM IST
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ కిడ్నాప్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భూ వివాదంలో శివగణేష్ను బెదిరించిన కేసులో.. వరదరాజుల రెడ్డి కొడుకు కొండారెడ్డి, అల్లు రవిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొండాపూర్ లో ఉన్న రవి రెడ్డి విల్లాకు బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. అయితే వారు అక్కడ లేకపోవడంతో... కొండారెడ్డి గన్మెన్స్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తనను అరెస్టు చేయకుండా కొండారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com