తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. నేటి నుంచి అమలు..!

తెలంగాణలో  నైట్ కర్ఫ్యూ.. నేటి నుంచి అమలు..!
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి తొమ్మిద గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి తొమ్మిద గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. ఈ రోజు నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకి మినహాయింపు ఇవ్వనున్నారు. నైట్ కర్ఫ్యూ తో బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు మూతపడనున్నాయి. మే 1 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.

Tags

Read MoreRead Less
Next Story