పిల్లాడి హావభావాలకు ఎంపీ ఫిదా.. తనతోపాటు బాలుడికి భోజనం..!

X
By - TV5 Digital Team |28 Feb 2021 10:29 AM IST
తన క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చి, తనతోపాటు భోజనం పెట్టాడు. బాలుడి ఉన్నత చదువుకు తనవంతు సహాకారం అందిస్తానని ఎంపీ అర్వింద్ భరోసా ఇచ్చారు.
ఓ పిల్లాడి హావ భావాలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫిదా అయ్యాడు. బాన్సువాడ బహిరంగ సభలో ఆయన మాట్లాడేటప్పుడు .. దానికి అనుగుణంగా హావభావాలు వ్యక్తంచేస్తూ.. తన ఆవేదన వ్యక్తంచేసిన చిన్నోడు నరసింహకు ఎంపీ నూతన వస్త్రాలను అందించారు. తన క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చి, తనతోపాటు భోజనం పెట్టాడు. బాలుడి ఉన్నత చదువుకు తనవంతు సహాకారం అందిస్తానని ఎంపీ అర్వింద్ భరోసా ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com