Lockdown in Telangana : ఆంక్షలు కఠినతరం.. బయటకు వస్తే బండి సీజ్..!
Lockdown in Telangana : తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినతరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.
BY vamshikrishna20 May 2021 9:14 AM GMT

X
vamshikrishna20 May 2021 9:14 AM GMT
Lockdown in Telangana : తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినతరం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి అనవసరంగా వచ్చిన వాహనాలు సీజ్ చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పలుచోట్ల వాహనదారులు లాక్ డౌన్ ను లెక్క చేయడంలేదు హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అనుమతులు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ పాసులు ఉన్నవారిని మాత్రమే.. పంపిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లాక్ డోన్ ఆంక్షలు కఠినతరం చేశారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
Next Story
RELATED STORIES
Bindu Madhavi: బిందు మాధవి పెళ్లిపై తన తండ్రి ఇంట్రెస్టింగ్...
24 May 2022 2:39 PM GMTNaga Chaitanya: తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్తో అన్న సినిమా..
24 May 2022 11:45 AM GMTKushi 2022: షూటింగ్లో విజయ్, సామ్కు గాయాలు.. క్లారిటీ ఇచ్చిన...
24 May 2022 11:00 AM GMTPawan Kalyan: కొడుకు అకీరా నందన్తో పవన్.. రేణు దేశాయ్ ఎమోషనల్...
24 May 2022 10:25 AM GMTRGV: డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులు.. వర్మపై ఛీటింగ్ కేసు..
24 May 2022 9:30 AM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMT