మంత్రి కేటీఆర్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. !

మంత్రి కేటీఆర్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. !
శాసనసభ బ్రేక్ సమయంలో కేటీఆర్ కలిసిన గంటా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కలిశారు. శాసనసభ బ్రేక్ సమయంలో కేటీఆర్ కలిసిన గంటా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులతో కలిసి ఓ బృందంగా వైజాగ్ వస్తామని గంటాకు కేటీఆర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story