Telangana: కురవి మండలంలో క్షుద్రపూజల కలకలం

Telangana: కురవి మండలంలో క్షుద్రపూజల కలకలం
సూదనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజలు

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో క్షుద్రపూజల కలకలం రేగింది. సూదనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో తరగతి గదుల తలుపులు ధ్వంసం చేసి ఈ పూజలు నిర్వహించినట్లు సమాచారం. ఉదయం క్లాస్‌రూమ్‌కి వెళ్లి విద్యార్థులు పూజలను చూసి భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు క్షుద్రపూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story