Telangana: ముగిసిన ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష

Telangana: ముగిసిన ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష
X
మహిళలకు రిజర్వేషన్‌ సాధించేవరకు పోరాటం ఆపేదిలేదు

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన నిరాహారదీక్ష సాయంత్ర నాలుగు గంటలకు పూర్తయింది. ఎంపీ కేశవరావు నిమ్మరసం ఇచ్చి కవిత దీక్షను విరమింపజేశారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదన్నారు. మహిళలకు రిజర్వేషన్‌ సాధించేవరకు పోరాటం ఆపేదిలేదన్నారు.

Tags

Next Story