Telangana: బీఆర్కే భవన్‌లో సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష

Telangana: బీఆర్కే భవన్‌లో సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష
టీఎస్‌పీఎస్సీ, ఉన్నత విద్యామండలి, పోలీస్‌ నియామక బోర్డ్‌, గురుకుల రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌, మెడికల్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ అధికారులు హాజరు

బీఆర్కే భవన్‌లో అన్ని నియామక బోర్డులతో సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు టీఎస్‌పీఎస్సీ, ఉన్నత విద్యామండలి, పోలీస్‌ నియామక బోర్డ్‌, గురుకుల రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌, మెడికల్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఓయూ విద్యార్థి సంఘాలు బీఆర్కే భవన్‌ ముట్టడి ఉద్రిక్తం అయింది. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ జనార్ధన్‌ రెడ్డిని తొలగించాలని ఆందోళన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story