Telangana: గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్

X
By - Subba Reddy |20 March 2023 7:45 PM IST
పది కీలక బిల్లులను ఆమోదించడం లేదని పిటిషన్లో పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ గవర్నర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గవర్నర్ బిల్లులు ఆమోదించట్లేదని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పది కీలక బిల్లులను ఆమోదించడం లేదని పిటిషన్లో పేర్కొంది. అయితే తెలంగాణ పిటిషన్పై కేంద్రం అభిప్రాయం కొరింది సుప్రీం. ఈ మేరకు తదుపరి విచారణను మార్చ్ 27కు వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com