Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీం మరోసారి విచారణ

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీం  మరోసారి విచారణ
దర్యాప్తు పూర్తి అయ్యేవరకు అరెస్టులు చేయొద్దన్న అభ్యర్థనను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఇప్పటికే ఫామ్ హౌస్‌ కేసులో సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం, సిట్‌ సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఐతే.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అటు.. తమ అరెస్టును సవాల్ చేస్తూ తుషార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కనీసం దర్యాప్తు పూర్తి అయ్యేవరకు అరెస్టులు చేయొద్దన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Tags

Read MoreRead Less
Next Story