Telangana: వైద్యరంగానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

Telangana: వైద్యరంగానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
నిమ్స్‌లో చిన్నారులకు గుండెకు సంబంధించిన సర్జరీలు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపిన హరీష్‌ రావు

బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రధాన్యత ఇస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. అందులో భాగంగానే నిమ్స్‌లో చిన్నారులకు గుండెకు సంబంధించిన సర్జరీలు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇక యూకే నుంచి నిమ్స్‌కు వచ్చి వైద్య సేవలు అందిస్తున్న బృందాన్ని అభినందించిన హరీష్ రావు.. డాక్టర్‌ రమణ తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో నిమ్స్‌, గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగ్గు విస్తారింపజేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story