ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం

X
By - TV5 Digital Team |13 April 2021 2:00 PM IST
హైదరాబాద్ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించింది. హైదరాబాద్ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. దేవాయదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అతిథిగా, ప్రభుత్వ సలహాదారు రమణాచారి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు మంత్రి ఇంద్రకరణ్. ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్కుమార్ ప్లవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com