Telangana : విద్యాసంస్థలకు మరో 3 రోజులు సెలవు
By - Divya Reddy |13 July 2022 10:48 AM GMT
Telangana : తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజులపాటు సెలవులను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.
Telangana : తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజులపాటు సెలవులను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవళ సోమ, మంగళ, బుధవారాలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం, ఇళ్లల్లోకి నీరు చేరడం, రోడ్లు జలమయం కావడంతో సెలవులను మరో మూడు రోజులు పొడగించింది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవును విదిస్తూ సర్కులర్ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com