Telangana : హైకోర్టులో కాంగ్రెస్కు చుక్కెదురు.. రాహుల్ పర్యటనపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

X
By - TV5 Digital Team |4 May 2022 8:56 PM IST
Telangana : హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతిచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Telangana : హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇక ఆ నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేసింది. విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అటు రాహుల్ పర్యటనపై దాఖలైన పిటిషన్ను సైతం కొట్టేసింది హైకోర్టు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com