TS corona : తెలంగాణాలో ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు.. ఇద్దరు మృతి

X
By - TV5 Digital Team |4 Jan 2022 10:45 PM IST
TS corona : కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి తన ప్రతాపం చూపిస్తోంది.
TS corona : కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి తన ప్రతాపం చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగడం ఆందోళ కల్గిస్తోంది. తెలంగాణాలో ఒక్కరోజులోనే 1వెయ్యి 52 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. మరోవైపు రాష్ట్రంలో పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వచ్చేనాలుగు వారాలు కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు... ప్రజలు నిబంధనలు పాటించకపోవమే వైరస్ వ్యాప్తికి కారణమని అధికారులు అంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com