మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు మృతి ..అల్లుడి మరణ వార్త విని అత్త మృతి..!

X
By - TV5 Digital Team |19 April 2021 11:00 AM IST
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్లో తీవ్ర విషాదం నెలకొంది.మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు గుండెపోటుతో చనిపోయాడు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్లో తీవ్ర విషాదం నెలకొంది.మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు గుండెపోటుతో చనిపోయాడు. అల్లుడి మరణ వార్త విన్న అత్త కూడ మృతి చెందింది. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com