TS : మహిళా ఎంపీపీపై ఎమ్మెల్యే భాస్కర రావు అసహనం

X
By - Vijayanand |24 Feb 2023 1:14 PM IST
స్థానిక మహిళా ఎంపీపీని స్టేజి మీదకు పిలువకపోవడంతో.. ప్రోటోకాల్ తెలియదా.. అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు
దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక మహిళా ఎంపీపీని స్టేజి మీదకు పిలువకపోవడంతో.. ప్రోటోకాల్ తెలియదా.. అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు ఎంపీపీ. దీంతో ఎమ్మెల్యేకి కోపం ముంచురావడంతో ఎంపీపీపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు.
నువ్వు రాకున్నా.. ఏ కార్యక్రమం ఆగదు అంటూ రుసరుసలాడారు. అంతేకాదు చాకలి, మంగలి పనులన్నీ నేనే చేయాలా అంటూ మహిళా ఎంపీపీపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల దామరచర్ల మండలం, నర్సాపూర్ లోనూ కార్యకర్తలపై ఎమ్మెల్యే భాస్కర రావు విరుచుకుపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com