కాచిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి

X
By - kasi |1 Dec 2020 8:01 AM IST
హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుందన్బాగ్లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com