Telangana: ప్రీతిది హత్యా లేక ఆత్మహత్యా? - బూర నర్సయ్య గౌడ్
Telangana: బీఆర్ఎస్ సర్కార్పై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయాన్ని తేల్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఇక సొంతంగా ఇంజక్షన్ తీసుకోవడం అసాధ్యమన్నారు. ఇక నేరాలు జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. ట్విట్టర్లో గానీ, ప్రగతి భవన్ నుంచి గానీ మెసేజ్ వస్తేనే స్పందిస్తున్నారని మండిపడ్డారు. ఇక బీజేపీవి కార్నర్ మీటింగ్లు అయితే.. బీఆర్ఎస్వి క్యాష్ మీటింగ్లన్నారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలనను అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
బీఆర్ఎస్ సర్కార్పై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆగ్రహం
ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? - బూర నర్సయ్య గౌడ్
ప్రీతి కేసులో ప్రభుత్వం విఫలం అయ్యింది
సొంతంగా ఇంజక్షన్ తీసుకోవడం అసాధ్యం
నేరాలు జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు
ట్విట్టర్లో గానీ, ప్రగతి భవన్ నుంచి గానీ మెసేజ్ వస్తేనే స్పందిస్తున్నారు
యువకులు మద్యానికి బానిసై హత్యలు చేస్తున్నారు
గతంలో తెలంగాణలో నడిరోడ్డుపై హత్యలు చూశాం
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com