పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటాం..: మంత్రి భరోసా

X
By - Prasanna |26 April 2023 4:40 PM IST
సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు.
సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నాంచారుపల్లి, బక్రిచెప్యాల, పొన్నాల, ఏన్సాన్పల్లిలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.. అలాగే దుబ్బాక నియోజకవర్గ పరిధిలో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను హరీష్రావు పరిశీలించారు.. నష్టపోయిన పంట వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com